అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికా నేలపై మరో తెలుగు ఇంటి కల సమాది అయింది. బాపట్ల జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి యర్లగడ్డ అనే 23 ఏళ్ల యువతి నవంబర్ 7న అమెరికా టెక్సాస్‌లోని తన గదిలో అనారోగ్మృయంతో మృతిచెందింది. గుండె పగిలే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా దుఃఖాన్ని ముంచెత్తింది. విదేశాలకు వెళ్లి చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా నిలబెట్టాలనే కలలతో ఆమె జీవితం సాగుతుండగా ఆ కల అర్ధాంతరంగా సమదైంది. ఆమె చివరి … Read more