మేడారం వెళ్లలేకపోతున్నారా? ఇప్పుడు మీ ఇంటికే ‘అమ్మవార్ల ప్రసాదం’
మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ భక్తుల భారీ రద్దీ వల్లనో, ఆరోగ్య కారణాల వల్లనో అందరూ వెళ్లలేకపోవచ్చు. అలాంటి భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 299 చెల్లిస్తే చాలు, అమ్మవార్ల పవిత్ర ప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జాతరకు వెళ్లలేని … Read more