3 గంటల్లో 12 భారీ డీల్స్! మోదీ-MBZ భేటీతో ప్రపంచం షాక్.. భారత్-యూఏఈ కొత్త హిస్టరీ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్-యూఏఈ బంధం గురించే చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (MBZ) కలిస్తే ఏదో ఒక సంచలనం ఉండాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. జనవరి 19, 2026న జరిగిన కేవలం మూడు గంటల భేటీలో ఏకంగా 12 కీలక ఒప్పందాలు జరగడం చూసి అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు.. దశాబ్ద కాలంగా నిర్మించుకున్న … Read more