మేడారం వెళ్లలేకపోతున్నారా? ఇప్పుడు మీ ఇంటికే ‘అమ్మవార్ల ప్రసాదం’

TGSRTC Medaram Sammakka Saralamma Jatara 2026 Prasadam home delivery at 299 rupees online booking process in Telugu. మేడారం

మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ భక్తుల భారీ రద్దీ వల్లనో, ఆరోగ్య కారణాల వల్లనో అందరూ వెళ్లలేకపోవచ్చు. అలాంటి భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 299 చెల్లిస్తే చాలు, అమ్మవార్ల పవిత్ర ప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జాతరకు వెళ్లలేని … Read more

సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!

సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC తీపి కబురు: 6,400 ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం!

హైదరాబాద్‌లో ఇప్పటికే సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఊరు వెళ్లే జనంతో రద్దీతో ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీకి ముందుగానే రెడీ అవుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఈ ఏడాది ఓ రేంజ్‌లో ప్లానింగ్ చేసింది. అధికారిక వివరాల ప్రకారం, జనవరి 9 నుంచి 15 వరకు మొత్తం 6,400కి పైగా TGSRTC Sankranti Special Buses రోడ్డెక్కనున్నాయి. గత ఏడాది ప్లాన్ చేసిన 4,484 స్పెషల్ బస్సుల నుంచి ఇది … Read more

సంక్రాంతి సంబరాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: Hyderabad Police Warning ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సంబరాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: Hyderabad Police Warning ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కళకళలాడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటి మేడల మీదకు చేరి గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇది మన సంప్రదాయం. కానీ ఈ సరదా మధ్యలో ఒక తీవ్రమైన ప్రాణాపాయం దాగి ఉంది, అదే చైనీస్ మాంజా వాడకం. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి పి సజ్జనార్ గారు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. … Read more

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని రాజ్యలక్ష్మి యర్లగడ్డ మృతి – కుటుంబంలో ఏర్పడిన పెద్ద విషాదం

అమెరికా నేలపై మరో తెలుగు ఇంటి కల సమాది అయింది. బాపట్ల జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి యర్లగడ్డ అనే 23 ఏళ్ల యువతి నవంబర్ 7న అమెరికా టెక్సాస్‌లోని తన గదిలో అనారోగ్మృయంతో మృతిచెందింది. గుండె పగిలే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా దుఃఖాన్ని ముంచెత్తింది. విదేశాలకు వెళ్లి చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా నిలబెట్టాలనే కలలతో ఆమె జీవితం సాగుతుండగా ఆ కల అర్ధాంతరంగా సమదైంది. ఆమె చివరి … Read more